కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం - ఈ యేడాది కూడా డిజిటల్ బడ్జెట్టే...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (11:04 IST)
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు గత యేడాది వార్షిక బడ్జెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించింది. ఈ యేడాది అదే విధానాన్ని అవలంభించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. 
 
ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ చూడాలని భావించేవారు కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించిది. ఇందులో యూనియన్ బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 
 
నిజానికి కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బడ్జెట్ ప్రతుల ముద్రణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తూ వస్తుంది. ఈ క్రమంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. దీనికితోడు కరోనా వైరస్ బాగా సహకరించడంతో బడ్జెట్ ప్రతుల ముద్రణను పూర్తిగా నిలిపివేసి, డిజిటల్ విధానంలోనే ప్రవేశపెడుతూ వస్తోంది. దీనివల్ల కేంద్రానికి చాలా మేరకు భారం తగ్గింది. ఉభయ సభల్లనూ డిజిటల్ ప్రతులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments