Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంపై బాదుడా? అదంతా ట్రాష్, గాలి వార్తలు: స్పష్టం చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (16:26 IST)
పరిమితికి మించి బంగారం వుంటే ట్యాక్స్ రూపేణా పన్ను విధిస్తారంటూ నిన్నటి నుంచి వార్తలు వెలువడుతున్నాయి. దీనితో బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. కానీ ఈ వార్తలన్నీ గాలి వార్తలంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు కొట్టి పారేశారు. 
 
బడ్జెట్ రూపకల్పన చేసే సమయంలో ఇలాంటి ఊహాగానాలు సహజమేననీ, వాటిని నమ్మవద్దని తెలియజేశారు.  నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఇదంతా ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించింది. అసలు తమకు అలాంటి ఆలోచన ఏమీ లేదని కూడా వారు నొక్కి వక్కాణించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments