Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు.. కొత్తేమీ లేదుగా..

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:32 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరు మీదకు బదిలీ చేసిన కేసులో మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 
 
అయితే ఆ తీర్పును సమీక్షించాలంటూ మాల్యా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఆగస్టు 27న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. సోమవారం ఈ తీర్పును వెలువరించింది. విజయ్ మాల్యా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
 
తమ తీర్పుపై పునఃసమీక్ష చేయడానికి మాల్యా వేసిన పిటిషన్‌లో కొత్త విషయాలు ఏమీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2017 మే 9న విజయ్ మాల్యాను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ మాల్యా మరోసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments