Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవనకాల గరిష్టానికి పసిడి ధర

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (20:08 IST)
పసిడి ధర ఆకాశానికి తాకుతోంది. ఫలితంగా జీవనకాల గరిష్టానికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చిన విషయం తెల్సిందే. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రోజురోజుకూ పతనం కావడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న బలమైన సంకేతాలతో వరుసగా ఐదో రోజు ఈ లోహాల ధరలు పెరిగాయి. 
 
సోమవారం ఒక్కరోజే రూ. 675 పెరిగి పసిడి ధర జీవనకాల గరిష్టాన్ని తాకింది. సోమవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.39,950కు చేరింది. ఆగస్టు 20 నుంచి ప్రతిరోజూ పుత్తడి ధర పెరుగుతూనే ఉంది. అటు వెండి కూడా సోమవారం బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో నేటి మార్కెట్లో వెండి ధర రూ.1,450 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 46,550 పలికింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments