Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్థిరంగా చమురు ధరలు - తెలుగు రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (12:36 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ చమురు ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ చమురు ధరలు పెంచుతారనే ప్రచారం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ఈ పెట్రోల్ ధరల పెంపు జోలికి వెళ్లలేదు. ఫలితంగా గత కొన్ని రోజులుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా, డీజల్ ధర రూ.86.67గా వుంది. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా, లీటరు డీజల్ ధర రూ.94.14గా ఉంది. అలాగే, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.67గాను, డీజల్ ధర రూ.89.79గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.40గాను డీజల్ ధర రూ.91.43గా ఉంది. 
 
ఇకపోతే, హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటరు ధర రూ.108.20గాను, డీజల్ ధర రూయ.94.62గా, విజయవాడలో పెట్రోల్ లీటరు ధర రూ.110.91, డీజల్ ధర రూ.96.38గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments