Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట పెట్రో మంట : భారీగా వడ్డిస్తున్న కంపెనీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:31 IST)
పెట్రోల్, డీజల్ ధరల వడ్డనలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం దయాదాక్షిణ్యం చూపించడం లేదు. ఈ ధరలను ఇష్టానుసారంగా పెంచేశాయి. పండగ పూట కూడా ఈ బాదుడు తప్పలేదు. గురువారం కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచాయి. 
 
ఈ పెంపు భారం లీట‌ర్ పెట్రోల్‌పై 37 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లుగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.109.37 కాగా, డీజిల్ ధ‌ర రూ.102.42గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. 
 
ఈ నెల 12, 13 తేదీల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెంచ‌లేదు. అంత‌కు ముందు వారం రోజుల పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధ‌ర పెరిగాయి. మ‌ళ్లీ ఇప్పుడు రెండు రోజుల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు వాహ‌నదారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధవారం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110గా ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100పైనే ఉన్న‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments