Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోమారు పెరిగిన పెట్రోల్ ధరలు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (09:33 IST)
దేశంలో మరోమారు ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64కు చేరగా డీజిల్ ధర రూ.89.87కు పెరిగింది. 
 
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.107.71కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.52 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.105.74కు చేరగా, డీజిల్‌ ధర 32 పైసలు పెరిగి రూ.98.06కు పెరిగింది.
 
అలాగే, మెట్రో నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.17, డీజిల్‌ రూ.92.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.36, డీజిల్‌ రూ.94.45 బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.18, డీజిల్‌ రూ.95.38 చొప్పున ధరలు ఉన్నాయి. మరోవైపు, పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజలంతా గగ్గోలు పెడుతున్నప్పటికీ కేంద్రం మాత్రం స్పందించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments