Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో రోజు తగ్గిన డీజిల్ ధర

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:35 IST)
దేశంలో మరోమారు డీజిల్ ధరలు తగ్గాయి. తాజాగా రాయితీతో ఇచ్చే సబ్సీడీ గ్యాస్ బండపై రూ.25 పెంచిన చమురు కంపెనీలు డీజిల్‌ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్‌ డీజిల్‌పై 25 పైసల మేర కోత విధించాయి. అయితే పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. 
 
దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27గా ఉండగా, పెట్రోల్‌ ధర రూ.101.84గా ఉంది. అదేవిధంగా ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.96.84కు చేరింది. 
 
ఇక చెన్నైలో పెట్రోల్‌ రూ.99.47, డీజిల్‌ 93.84, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ రూ.92.52గా ఉన్నది. హైదరాబాద్‌లో కూడా లీటర్‌ డీటిల్‌పై 20 పైసలు తగ్గింది. దీంతో డీజిల్‌ ధర రూ.97.33గా ఉండగా, పెట్రోల్‌ 105.83గా ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments