Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఎంత పెరిగిందంటే?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (14:17 IST)
గత వారంలో తగ్గిన బంగారం ధర కాస్త పుంజుకుంది. నాలుగు రోజుల క్రితం దాదాపుగా 5 శాతం తగ్గిన బంగారం ఈ రోజు రూ. 500 మేర పెరిగింది. 
 
మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా వుండటంతో ఈ మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.41,901గా ఉండగా వెండి ధర రూ.950 మేరకు పెరిగి రూ.45,350కి చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments