Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఎంత పెరిగిందంటే?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (14:17 IST)
గత వారంలో తగ్గిన బంగారం ధర కాస్త పుంజుకుంది. నాలుగు రోజుల క్రితం దాదాపుగా 5 శాతం తగ్గిన బంగారం ఈ రోజు రూ. 500 మేర పెరిగింది. 
 
మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా వుండటంతో ఈ మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.41,901గా ఉండగా వెండి ధర రూ.950 మేరకు పెరిగి రూ.45,350కి చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments