Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఎంత పెరిగిందంటే?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (14:17 IST)
గత వారంలో తగ్గిన బంగారం ధర కాస్త పుంజుకుంది. నాలుగు రోజుల క్రితం దాదాపుగా 5 శాతం తగ్గిన బంగారం ఈ రోజు రూ. 500 మేర పెరిగింది. 
 
మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా వుండటంతో ఈ మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.41,901గా ఉండగా వెండి ధర రూ.950 మేరకు పెరిగి రూ.45,350కి చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments