Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు... వివరాలివే...

సెల్వి
ఆదివారం, 8 డిశెంబరు 2024 (12:02 IST)
పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం.. తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,00,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 
 
10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,230 వద్ద ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,610 వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,140 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,210 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,100గా ఉంది. 
 
ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,610 వద్దకు, 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,140 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,210 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,100 గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments