Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:29 IST)
గత కొంతకాలంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని బంగారం, వెండి ధరలు శుక్రవారం కాస్త తగ్గాయి. వెండి ధర రూ.69 వేల దిగువకు చేరింది. 
 
ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్)​ రూ.49,205 వద్ద ఉంది. ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.68,867 వద్ద కొనసాగుతోంది. స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1801.65 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సు 25.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments