Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:13 IST)
మహిళలకు బ్యాడ్ న్యూస్. దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం బులియన్ మార్కెట్ ప్రకారం వీటి రేట్లలో తగ్గుదల కనిపించగా, శుక్రవారం మాత్రం ధరలు పెరిగాయి. ఆ ప్రకారంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో రూ.160 పెరుగదల కనిపించింది. 
 
దీంతో ఇది రూ.51760కు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో రూ.150 పెరుగదలతో రూ.47450కు చేరుకుకుంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పు ఉంది. కిలో వెండి రూ.600 మేరకు పెరిగి రూ.72900కు చేరింది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గత నెలలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇవి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments