Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? ఐతే త్వరపడండి..

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:55 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు కేంద్రం అనుమతి ఇస్తోంది. 2021 మే 31 వరకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. 
 
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆప్షన్ ఎంచుకోని వారికి మాత్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్ వర్తిస్తుంది. 2004 జనవరి 1కి ముందు సెలెక్ట్ అయ్యి తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ వెసులుబాటు లభిస్తుంది.
 
ఇందులో ఎన్‌పీఎస్ కన్నా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉత్తమమని చెప్పొచ్చు. పాత పెన్షన్ విధానంలో పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత లభిస్తుంది. రిటైర్మెంట్ సురక్షితమని చెప్పొచ్చు. 2021 జనవరి నాటికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 98 లక్షలుగా ఉంది. 
 
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ ఫండ్, ఎల్‌ఐసీ పెన్షన్ ఫండ్ అనేవి ఎన్‌పీఎస్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాయి. 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ (సాయుధ దళాలు మినహా) ఎన్‌పీఎస్ స్కీమ్ వర్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments