పబ్జీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..? భారత్‌లో మళ్లీ..?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:50 IST)
పబ్జీ ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూసే.. ప్రపంచం మొత్తం పబ్జీని బ్యాన్ చేస్తున్నారు. ఎండ్ వెర్షన్ అయిన పబ్జి లైట్ ఏప్రిల్ 29న మొత్తానికి తొలగించనున్నారు. 2019లో ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైస్‌లో దీనిని మొదలు పెట్టారు. భారత ప్రభుత్వం పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ సెప్టెంబర్ 2న గత ఏడాది పూర్తిగా తొలగించింది. కరోనా సమయంలో పబ్జిలైట్ చాలామందికి ఊరటనిచ్చింది. 
 
అయికే పబ్జీని చాలా కష్టాల తర్వాతే ఫైనల్‌గా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 29 నుంచి పబ్జీని పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొన్ని రిపోర్టుల ప్రకారం పబ్జి మొబైల్‌ని తిరిగి భారత దేశంలో మరో రెండు మూడు నెలల తర్వాత ప్రారంభించొచ్చు అన్నట్టు తెలుస్తోంది. 91 మొబైల్స్ ప్రకారం భారత ప్రభుత్వం పబ్జి మొబైల్‌ని తిరిగి లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై పబ్జి మొబైల్ ఇంకా ఏమీ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments