Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..? భారత్‌లో మళ్లీ..?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:50 IST)
పబ్జీ ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూసే.. ప్రపంచం మొత్తం పబ్జీని బ్యాన్ చేస్తున్నారు. ఎండ్ వెర్షన్ అయిన పబ్జి లైట్ ఏప్రిల్ 29న మొత్తానికి తొలగించనున్నారు. 2019లో ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైస్‌లో దీనిని మొదలు పెట్టారు. భారత ప్రభుత్వం పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ సెప్టెంబర్ 2న గత ఏడాది పూర్తిగా తొలగించింది. కరోనా సమయంలో పబ్జిలైట్ చాలామందికి ఊరటనిచ్చింది. 
 
అయికే పబ్జీని చాలా కష్టాల తర్వాతే ఫైనల్‌గా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 29 నుంచి పబ్జీని పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొన్ని రిపోర్టుల ప్రకారం పబ్జి మొబైల్‌ని తిరిగి భారత దేశంలో మరో రెండు మూడు నెలల తర్వాత ప్రారంభించొచ్చు అన్నట్టు తెలుస్తోంది. 91 మొబైల్స్ ప్రకారం భారత ప్రభుత్వం పబ్జి మొబైల్‌ని తిరిగి లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై పబ్జి మొబైల్ ఇంకా ఏమీ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments