Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు.. గడిచిన 8 రోజుల్లో..?

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (15:32 IST)
Fuel prices
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో చమురు ధరలు పెరగడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 29) లీటర్‌ పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌ పై 70 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఇలా మార్చి 22న పెట్రోల్‌పై 80పైసలు, 23న 80 పైసలు, 25వ తేదీన 80పైసలు, 26న 80 పైసలు మేర పెట్రోల్ ధరలు పెరిగాయి. కానీ 27వ తేదీ మార్చిన 50 పైసలకు , పెట్రోల్ ధరల పెంపులో 50 పైసలుగా వుండగా, 28వ తేదీ 30 పైసలు మేర పెరిగింది. ఇకపోతే మంగళవారం  (మార్చి 29)న మళ్లీ పెట్రోల్ ధర లీటర్ పై 80 పైసలు మేర పెరిగింది. 
Diesel
 
అలాగే డీజిల్ ధరల సంగతికి వస్తే... 
మార్చి 22న లీటరు డీజిల్‌పై 80పైసలు, 23న 80 పైసలు, 25వ తేదీన 80పైసలు, 26న 80 పైసలు మేర ధరలు పెరిగాయి. కానీ 27వ తేదీ మార్చిన 55 పైసలకు, డీజిల్ ధర పెరిగింది. 28వ తేదీ 35 పైసలు మేర పెరిగింది. ఇకపోతే మంగళవారం  (మార్చి 29)న మళ్లీ డీజిల్ ధర లీటర్ పై 80 పైసలు మేర పెరిగింది. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments