Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమిషానికి 137 బిర్యానీలు.. స్విగ్గీ జాబితాలో బిర్యానీకి 7వ స్థానం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (12:06 IST)
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, భారతీయులు ప్రతి సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఈ విధంగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను స్విగ్గీ విడుదల చేసింది. 
 
భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసి తినే ఆహారం బిర్యానీ అని ఈ జాబితాలో వెల్లడి అయ్యింది. స్విగ్గీ జాబితాలో బిర్యానీ వరుసగా 7వ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు (సెకనుకు 2.28 బిర్యానీలు) ఆర్డర్ చేయబడతాయని స్విగ్గీ నివేదించింది.
 
ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటివి నిలిచాయి. దీన్నిబట్టి చూస్తే భారతీయుల్లో బిర్యానీకి ఆదరణ తగ్గలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments