Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు పోస్తే..లేచి కూర్చున్న శవం... పరుగులు తీసిన జనం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (11:08 IST)
తమిళనాడులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలళితే.. పుదుక్కోటై, ఆలంపట్టి, మురండాపట్టి గ్రామానికి చెందిన రైతు షణ్ముగం కాలేయ సమస్యతో బాధపడ్డాడు. గురువారం ఆస్పత్రిలో అతని పరిస్థితి విషమించడంతో  వైద్యులు అతను మరణించినట్లు తెలిపారు. 
 
మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఇంటిబయట కూర్చోబెట్టారు. తదనంతరం షణ్ముగం కుమారుడు తమ సంప్రదాయం ప్రకారం కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలుపోశాడు. 
 
అంతే ఒక్కసారిగా షణ్ముగం కళ్లు తెరిచాడు. దీంతో చుట్టూ వున్న వారంతా బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments