Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు పోస్తే..లేచి కూర్చున్న శవం... పరుగులు తీసిన జనం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (11:08 IST)
తమిళనాడులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలళితే.. పుదుక్కోటై, ఆలంపట్టి, మురండాపట్టి గ్రామానికి చెందిన రైతు షణ్ముగం కాలేయ సమస్యతో బాధపడ్డాడు. గురువారం ఆస్పత్రిలో అతని పరిస్థితి విషమించడంతో  వైద్యులు అతను మరణించినట్లు తెలిపారు. 
 
మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఇంటిబయట కూర్చోబెట్టారు. తదనంతరం షణ్ముగం కుమారుడు తమ సంప్రదాయం ప్రకారం కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలుపోశాడు. 
 
అంతే ఒక్కసారిగా షణ్ముగం కళ్లు తెరిచాడు. దీంతో చుట్టూ వున్న వారంతా బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments