Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీపై కస్టమర్ల ఫైర్.. ఆకలితో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా చేస్తారా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:44 IST)
ఫుడ్ డెలివరీ సంస్థ పేరున్న స్విగ్గీ.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తన సేవలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లంచ్ టైమ్‌కి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ అందలేదు. దీంతో చాలామంది కస్టమర్లు సరైన టైమ్‌కు ఫుడ్ అందక ఇబ్బంది పడ్డారు. దాదాదాపు 152 మందికి ఆర్డర్లు చేతికి అందలేదు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.
 
ఆర్డర్ చేసిన ఆహారం సరిగ్గా అందకపోవడంతో ఆ యాప్ నుంచి భారీగా వెలుపలికి వచ్చినట్లు విచారణలో తేలింది. ఇదే తరహాలో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ కూడా సాయంత్రం పూట స్విగ్గీలో కస్టమర్లు ఆర్డర్ చేయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు స్విగ్గీ సేవలు బంద్ కావడంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments