Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీపై కస్టమర్ల ఫైర్.. ఆకలితో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా చేస్తారా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:44 IST)
ఫుడ్ డెలివరీ సంస్థ పేరున్న స్విగ్గీ.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తన సేవలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లంచ్ టైమ్‌కి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ అందలేదు. దీంతో చాలామంది కస్టమర్లు సరైన టైమ్‌కు ఫుడ్ అందక ఇబ్బంది పడ్డారు. దాదాదాపు 152 మందికి ఆర్డర్లు చేతికి అందలేదు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.
 
ఆర్డర్ చేసిన ఆహారం సరిగ్గా అందకపోవడంతో ఆ యాప్ నుంచి భారీగా వెలుపలికి వచ్చినట్లు విచారణలో తేలింది. ఇదే తరహాలో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ కూడా సాయంత్రం పూట స్విగ్గీలో కస్టమర్లు ఆర్డర్ చేయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు స్విగ్గీ సేవలు బంద్ కావడంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments