Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభపడిన భారత స్టాక్ మార్కెట్.. పుంజుకున్న సూచీలు

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (17:48 IST)
భారత స్టాక్ మార్కెట్ గురువారం లాభపడింది. గురువారం ర్యాలీలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడిన తర్వాత 74వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 1047 పాయింట్లతో 1.44 శాతం పెరిగి 74,044 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్స్‌లో, బజాజ్ ఎఫ్‌ఎన్‌సర్వ్ 4 శాతం కంటే ఎక్కువ, బజాజ్ ఫైనాన్స్ 3 శాతానికి పైగా పెరిగాయి. 
 
బీఎస్‌ఈలో 50 శాతానికి పైగా స్టాక్‌లు పురోగమించాయి. నిఫ్టీ ఇండెక్స్ 50 పాయింట్లతో 22వేల మార్కును దాటింది. 17360 స్థాయి నుండి 22525 స్థాయిని తాకడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం 2023-2024లో దాదాపు 29 శాతం లాభపడి ప్రస్తుతం ఆల్‌టైమ్‌కు దగ్గరలో ఉంది. హై జోన్, బలమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని వ్యాపార వేత్తలు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments