లాభపడిన భారత స్టాక్ మార్కెట్.. పుంజుకున్న సూచీలు

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (17:48 IST)
భారత స్టాక్ మార్కెట్ గురువారం లాభపడింది. గురువారం ర్యాలీలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడిన తర్వాత 74వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 1047 పాయింట్లతో 1.44 శాతం పెరిగి 74,044 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్స్‌లో, బజాజ్ ఎఫ్‌ఎన్‌సర్వ్ 4 శాతం కంటే ఎక్కువ, బజాజ్ ఫైనాన్స్ 3 శాతానికి పైగా పెరిగాయి. 
 
బీఎస్‌ఈలో 50 శాతానికి పైగా స్టాక్‌లు పురోగమించాయి. నిఫ్టీ ఇండెక్స్ 50 పాయింట్లతో 22వేల మార్కును దాటింది. 17360 స్థాయి నుండి 22525 స్థాయిని తాకడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం 2023-2024లో దాదాపు 29 శాతం లాభపడి ప్రస్తుతం ఆల్‌టైమ్‌కు దగ్గరలో ఉంది. హై జోన్, బలమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని వ్యాపార వేత్తలు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments