Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 45 కిలోమీట‌ర్ల బైక్ జర్నీ

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:47 IST)
Electric Bike
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వాహ‌నాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు దృష్టిసారిస్తున్నారు ప్రజలు. తాజాగా ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థ‌కు చెందిన విద్యార్థులు త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేసే ఎల‌క్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. 
 
బైక్‌కు లిథియం అయాన్ బ్యాట‌రీని అమ‌ర్చి, వెనుక చ‌క్రానికి మోటార్‌ను అమ‌ర్చారు. త‌క్కవ ఖ‌ర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఈ బైక్‌ను రూపొందించారు.
 
ఈ బైక్ గంట‌కు సుమారు 60 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పూర్తిగా చార్జింగ్ కావ‌డానికి రెండున్నర గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఒక‌సారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 45 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 
 
45 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయ‌డానికి కేవ‌లం రూ. 15 ఖ‌ర్చు అవుతుంద‌ని బైక్‌ను రూపొందించిన విద్యార్థులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments