Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా- 3బోగీలతో ప్రత్యేక రైలు.. ఎవరి కోసమంటే?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:59 IST)
కరోనా' వైరస్‌ నివారణ పనుల్లో వైద్యులు, నర్సులు, పోలీసులు, రైల్వే భద్రతా పోలీసులు సహా మొత్తం 16 శాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. వీరి సౌకర్యార్ధం అరక్కోణం నుంచి జోలార్‌పేట వరకు బుధవారం నుంచి 3 బోగీలతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. అరక్కోణం నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే రైలు 9 గంటకు జోలార్‌పేట చేరుకుంటుంది. 
 
అలాగే, సాయంత్రం 6 గంటలకు జోలార్‌పేట నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు అరక్కోణం చేరుకుంటుంది. ఈ రైలు షోలింగర్‌, వాలాజా, కాట్పాడి, గుడియాత్తం, అంబూరు స్టేషన్లలో ఆగుతుందని, రైల్వే అధికారులు మంజూరు చేసిన పాస్‌లు పొందిన వారు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలియజేసింది.
 
తమిళనాడులో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. కొవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్‌ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించగా.. ఈ జాబితాలో తాజాగా తమిళనాడు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments