Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా- 3బోగీలతో ప్రత్యేక రైలు.. ఎవరి కోసమంటే?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:59 IST)
కరోనా' వైరస్‌ నివారణ పనుల్లో వైద్యులు, నర్సులు, పోలీసులు, రైల్వే భద్రతా పోలీసులు సహా మొత్తం 16 శాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. వీరి సౌకర్యార్ధం అరక్కోణం నుంచి జోలార్‌పేట వరకు బుధవారం నుంచి 3 బోగీలతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. అరక్కోణం నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే రైలు 9 గంటకు జోలార్‌పేట చేరుకుంటుంది. 
 
అలాగే, సాయంత్రం 6 గంటలకు జోలార్‌పేట నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు అరక్కోణం చేరుకుంటుంది. ఈ రైలు షోలింగర్‌, వాలాజా, కాట్పాడి, గుడియాత్తం, అంబూరు స్టేషన్లలో ఆగుతుందని, రైల్వే అధికారులు మంజూరు చేసిన పాస్‌లు పొందిన వారు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలియజేసింది.
 
తమిళనాడులో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. కొవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్‌ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించగా.. ఈ జాబితాలో తాజాగా తమిళనాడు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments