Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కారణంగా చితికిపోయిన చిన్న పరిశ్రమలు

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (21:04 IST)
కరోనా వైరస్ చిన్నపరిశ్రమలకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. లాక్ డౌన్ సందర్భంగా ఆర్డర్లు కరువయ్యాయి. ఇప్పుడు సడలింపులు వచ్చాక కార్మికులు కరువయ్యారు. ఏం చేయాలనే పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. ఏ పరిశ్రమలు గేటు ముందు చూసినా కార్మికులు కావలెను అన్న బోర్డులు వేలాడు తున్నాయి.
 
కార్మికులు లేకుండా సంగారెడ్డి జిల్లాలో దయనీయ పరిస్థితి నెలకొన్నది. ఈ జిల్లాలో కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్నపరిశ్రమలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అనేక రాష్ట్రాల నుండి వలస కూలీలు వచ్చి తమ జీవితాన్ని గడుపుతుండటం వల్ల వీటిని మినీ ఇండియాగా పిలిచేవారు.
 
ప్రస్తుతం కరోనా ప్రభావంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో చిన్నచిన్న పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. కార్మికుల సమస్య చిన్న పరిశ్రమలనే కాదు పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు నష్టపోయాయని యాజమాన్య వర్గాలు తెలుపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments