దేశంలో పెరిగిన వెండి దిగుమతి 600 శాతం.. వివరాలేంటి?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (11:14 IST)
2023 కంటే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు వెండి దిగుమతి 600 శాతం పెరిగాయి. మునుముందు వెండి దిగుమతుల వృద్ధి మధ్యస్తంగా ఉంటుందని అంచనా. సెప్టెంబర్ చివరి నాటికి వెండి దిగుమతులు 6390 టన్నులుగా ఉన్నాయి.
 
గత ఏడాది తొమ్మిది నెలల్లో 914 టన్నులుగా ఉన్నాయి. ఇది 599 శాతం పెరిగింది. తొమ్మిది నెలల వ్యవధిలో, ఇది ఇప్పటికే సాధారణ వార్షిక దిగుమతులను దాటింది. అంటే దాదాపు 6000 టన్నులు.
 
సెప్టెంబరు నెలలో దిగుమతులు 80 శాతం పెరిగి 252 టన్నులకు చేరుకోగా, గతేడాదితో పోలిస్తే 140 టన్నులుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటికే 600 నుంచి 700 టన్నుల వెండి ఖజానాలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments