Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు చాక్లెట్స్.. ఎస్బీఐ కొత్త ప్లాన్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:41 IST)
రుణాలను సరైన కాలంలో చెల్లించని ఖాతాదారులకు చాక్లెట్స్ ఇంటికి పంపే కొత్త టెక్నిక్‌ను ఎస్బీఐ అమలుకు తేనుంది. రుణాలను సకాలంలో చెల్లించక ఓవర్ డ్యూ అయిన వారి ఇంటికి చాక్లెట్లను ఎస్బీఐ పంపనుంది. 
 
కస్టమర్ల పట్ల రుణాలు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ చాక్లెట్లతో ఖాతాదారుల ఇళ్లకు వసూళ్ల అధికారులను పంపే ప్రణాళిక అమలులో ఉందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 
 
ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ జూన్ 2023 త్రైమాసికంలో రూ. 10,34,111 కోట్ల నుండి రూ. 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. 
 
ఇది సంవత్సరానికి 13.9 శాతం వృద్ధి చెందింది. నిజానికి మొత్తం వ్యవస్థకు, దాదాపు 16 శాతం రెండంకెల రుణ వృద్ధి కేవలం రిటైల్ రుణాల ద్వారానే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments