Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్? ఎలా?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (09:09 IST)
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇటీవల లీటరు పెట్రోల్ ధర రూ.90ను దాటి సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికాతో రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పెట్రోల్ ధరలపై చూపింది. ఫలితంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి.
 
అయితే, ఇపుడు భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఐదు లీటర్ల పెట్రోల్ ఇవ్వనుంది. ఇందుకోసం ఎస్.బి.ఐ కస్టమర్లు ఓ చిన్నపని చేయాల్సివుంటుంది. 
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో కేవలం 100 రూపాయలకు పెట్రోల్ కొనడమే. ఈ పెట్రోల్‌ను "భీమ్ ఎస్.బి.ఐ పే" అనే యాప్‌ ద్వారా కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇలా చేసే ఎస్.బి.ఐ ఖాతాదారులు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్ పొందొచ్చు.
 
నిజానికి ఈ ఆఫర్ నవంబరు 23వ తేదీ వరకు మాత్రమే ఉండేది. కానీ, ఈ ఆఫర్‌ను డిసెంబరు 15వ తేదీ 2018 వరకు పొడగించారు. ఈ విషయాన్ని ఎస్.బి.ఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. సో.. ఇకెందుకు ఆలస్యం రూ.5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందేందుకు ట్రై చేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments