Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎంజీసీలో వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టిన సాజెన్‌

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (22:53 IST)
ఇండియా మార్ట్‌గేజ్‌ గ్యారెంటీ కార్పోరేషన్‌ (ఐఎంజీసీ) నేడు తాము సాజెన్‌ ఎంఐ కెనడా(సాజెన్‌)లో దాదాపు 31% వాటాను ప్రైమరీ ఫండింగ్‌ రౌండ్‌లో పొందినట్లు వెల్లడించింది. ఈ ప్రతిపాదిత లావాదేవీ చట్టబద్ధమైన, రెగ్యులేటరీ అనుమతులు అందుకున్న తరువాత ముగుస్తుంది.

 
ఈ పెట్టుబడులతో ఐఎంజీసీలో మరో మార్క్యూ పెట్టుబడిదారుడు చేరినట్లయింది. దీనిలో ప్రస్తుతం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, ఇంటర్నేషనల్‌  ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎనాక్ట్‌ హోల్డింగ్స్‌ ఇంక్‌లు వాటాదారులుగా ఉన్నారు.

 
ఇది భారతదేశంలో సాజెన్‌ యొక్క మొట్టమొదటి పెట్టుబడి. సాజెన్‌ దాదాపుగా 27 సంవత్సరాలుగా కెనడాలో  కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అక్కడ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ రెసిడెన్షియల్‌ మార్టిగేజ్‌ డిఫాల్ట్‌ ఇన్సూరర్‌గా నిలిచింది. సాజెన్‌ సీఈఓ మరియు అధ్యక్షుడు స్టూవార్ట్‌ లెవింగ్స్‌ మాట్లాడుతూ, ‘‘ఐఎంజీసీలో ఈ పెట్టుబడులు పెట్టడం పట్ల సంతోషంగా ఉన్నాం మరియు ఐఎంజీసీ వృద్ధికి మద్దతునందించనున్నాం’’ అని అన్నారు.

 
ఐఎంజీసీ సీఈఓ మహేష్‌ మిశ్రా మాట్లాడుతూ, ‘‘మా తరువాత దశ వృద్ధిలో వ్యూహాత్మక పెట్టుబడిదారునిగా సాజెన్‌‌ను స్వాగతిస్తున్నాం. సాజెన్‌ యొక్క అంతర్జాతీయ అనుభవంతో భారతదేశంలో మార్టిగేజ్‌ గ్యారెంటీ మార్కెట్‌లో ఆవిష్కరణ  మరియు పరివర్తనను చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments