Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ఫోటోతో రూ.100 నాణెం...

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:09 IST)
మాజీ ప్రధాని, దివంగత భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రం (ఫోటో)తో త్వరలో వంద రూపాయల నాణెం విడుదలకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నాణెంపై వాజ్‌పేయి ఫోటోతో పాటు ఆయన పుట్టిన, మరణించిన తేదీలు ఉంటాయి. ఈ కాయిన్‌పై వాజ్‌పేయి పేరును దేవనగరి లిపితో పాటు ఆంగ్లంలో లిఖించనున్నారు. 
 
ఈ కాయిన్‌కు మరోవైపు, అశోక సారనాథ్ స్తంభాలైన నాలుగు సింహాలు ఉండనున్నాయి. దానికింద సత్యమేవ జయతే అన్న వాక్యం దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంటుంది. దాని కిందే "భారత్" అని నాణేనికి ఇరువైపులా లిఖించబడి ఉంటుంది. వాజ్‌పేయి గౌరవార్థం ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ కాయిన్ తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రభుత్వం ఆయన పేరును కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయాపూర్‌ పేరును అక్కడి ప్రభుత్వం అటల్‌నగర్‌గా గత బీజేపీ ప్రభుత్వం మార్చింది కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం