Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 నాణేలపై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ బొమ్మ

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (14:33 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ బొమ్మను త్వరలో ప్రవేశపెట్టనున్న వంద రూపాయల నాణేంలో ఆర్బీఐ ముద్రించనుంది. వాజ్‌పేయ్ బొమ్మతో కూడిన వందరూపాయల నాణేలు 35 గ్రాముల బరువుతో కూడుకున్నవి. ఈ నాణెంలో ఒకవైపు ఆంగ్లం, దేవనాగరి భాషల్లో 100 రూపాయలను ముద్రిస్తారు. మరోవైపు వాజ్ పేయ్ బొమ్మను ముద్రిస్తారు. 
 
ఇంకా వాజ్‌పేయ్ పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924-2018ని ముద్రిస్తారు. ఇంకా అశోక స్తంభాన్ని మధ్యలో ముద్రిస్తారు. వీటితో పాటు సత్యమేవ జయతే అని ముద్రించడం జరుగుతుంది. కాగా మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి గత 1996వ సంవత్సరం 13 రోజులు, 1998వ సంవత్సరం 13 నెలలు, 1999లో ఆరేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments