Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ఫోటోతో రూ.100 నాణెం...

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:09 IST)
మాజీ ప్రధాని, దివంగత భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రం (ఫోటో)తో త్వరలో వంద రూపాయల నాణెం విడుదలకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నాణెంపై వాజ్‌పేయి ఫోటోతో పాటు ఆయన పుట్టిన, మరణించిన తేదీలు ఉంటాయి. ఈ కాయిన్‌పై వాజ్‌పేయి పేరును దేవనగరి లిపితో పాటు ఆంగ్లంలో లిఖించనున్నారు. 
 
ఈ కాయిన్‌కు మరోవైపు, అశోక సారనాథ్ స్తంభాలైన నాలుగు సింహాలు ఉండనున్నాయి. దానికింద సత్యమేవ జయతే అన్న వాక్యం దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంటుంది. దాని కిందే "భారత్" అని నాణేనికి ఇరువైపులా లిఖించబడి ఉంటుంది. వాజ్‌పేయి గౌరవార్థం ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ కాయిన్ తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రభుత్వం ఆయన పేరును కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయాపూర్‌ పేరును అక్కడి ప్రభుత్వం అటల్‌నగర్‌గా గత బీజేపీ ప్రభుత్వం మార్చింది కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం