Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రావో ముఖేశ్... ఈ డీల్ యావత్ దేశానికి లాభం : ఆనంద్ మహీంద్రా

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:35 IST)
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి కారణం లేకపోలేదు. రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ రూ.43574 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అంటే.. రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్‌కు చెందిన షేర్లలో 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్ యాజమాన్యం కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముఖేశ్ స్వయంగా ప్రకటించారు. 
 
ఈ డీల్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించిన ఆనంద్... ఈ డీల్‌తో కేవలం ముఖేశ్ అంబానీ మాత్రమే కాదని, భారతీయులంతా లాభపడతారని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
'ఫేస్‌బుక్‌తో జియో డీల్ ఆ రెండు కంపెనీలకు మాత్రమే మేలును కలిగించదు. వైరస్ కష్టాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. వైరస్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందోననడానికి ఈ డీల్ బలమైన సంకేతం. ప్రపంచ వృద్ధికి ఇండియా సరికొత్త కేంద్రం కానుందన్న ఊహ ప్రపంచానికి బలంగా అందించింది. చాలా చక్కటి డీల్‌ను కుదుర్చుకున్నారు. బ్రావో ముఖేశ్' అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments