Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు వరకు రైళ్ల రాకపోకలు లేనట్టే.. రీఫండ్ చేయనున్న రైల్వేశాఖ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (13:39 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లలో టిక్కెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేసింది. 
 
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు నెల 15వ తేదీ వరకు సాధారణ రైళ్ళ రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో అప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా కేవలం 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రమే నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments