Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి ఒకటి నుంచి ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త రూల్స్... ఏంటవి?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:57 IST)
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 
 
డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగాదరుల భద్రతే లక్ష్యంగా గతంలో కష్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే, గత సెప్టెంబరు నుంచి కార్డు టోకనైజేషన్ సర్వీసులపై కూడా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
కార్డు వినియోగదారుల అనుమతితోనే కార్డు డాటా టొకనైజేషన్ ముందుకుసాగాలని అందులో పేర్కొంది. అంటే, యూనిక్ ఆల్గరిథమ్ జనరేటెడ్ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్ చేసేందుకు టోకనైజేషన్ సహకరిస్తుంది. అయితే, ఈ కొత్త మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments