Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోటు పై RBI కీలక నిర్ణయం: కొత్తగా నోట్లు ముద్రించలేదా?

Webdunia
శనివారం, 29 మే 2021 (09:50 IST)
ఆర్బీఐ కొత్త నోట్ల రద్దుపై ఓ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కూడా కొత్తగా నోట్లు ముద్రించలేదని ఆర్బీఐ పేర్కొంది. మే 26వ తేదీన ఆర్‌బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. 
 
2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కరెన్సీ నోట్ల ముద్రణ 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఈ విషయం ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. 
 
ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయిన విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. బ్లాక్ మనీకి బ్రేక్ వేసేందుకు రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments