Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రయాణికులు అలా చేస్తే రూ.50 లక్షల ఉచిత బీమా

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (12:19 IST)
రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకునే వెబ్‌సైట్ ఐ.ఆర్.సి.టి.సి (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). రైలు టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇపుడు, ఈ వెబ్‌సైట్‌లో ఎయిర్ టిక్కెట్స్ కూడా బుక్ చేసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించింది. 
 
ఈ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్నట్టయితే రూ.50 లక్షల విలువ చేసే ఉచిత బీమాను కల్పించనుంది. దీనిపై ఐఆర్‌సీటీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పీ.మల్ మాట్లాడుతూ, అన్ని రకాల విమాన ప్రయాణికులకు ఈ ఉచిత బీమా వర్తించనున్నట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం ఐ.ఆర్.సీ.టీ.సీ ద్వారా దాదాపు 6 వేల ఎయిర్ టికెట్స్ బుక్ అవుతున్నాయి. ట్రావెల్స్ పోర్టల్స్ ఒక్కో టికెట్ కు రూ.200 వసూలు చేస్తుండగా ఐ.ఆర్.సీ.టీ.సీ కేవలం రూ.50 మాత్రమే వసూలు చేస్తుంది. టికెట్ల రద్దు విషయంలో కూడా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆయన గుర్తుచేశారు. హోటల్ బుకింగ్స్ కూడా తాము ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments