Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా ఉంది. దీంతో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే, వాహనదారులు కూడా లబోదిబో మంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని విపక్ష పార్టీలు నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ధరల బాదుడుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిరంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు నిరసన మార్చ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 9 సార్లు పెట్రో, డీజల్ ధరలు పెరిగాయంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అంటే గత పది రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.6.40 పైసలు చొప్పున పెరిగిందని వారు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments