Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌: రూ.5వేలు పెట్టుబడి.. 3లక్షలు డిపాజిట్ చేస్తారు..

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:34 IST)
రికరింగ్‌ డిపాజిట్‌ చేసే వారికి పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలో ఐదేళ్ల పాటు పెట్టుబడులు పెడితే మొదటి కంటే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. అక్టోబర్‌-డిసెంబర్‌ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్‌ రికరింగ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను 20 బేసిస్‌ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. 
 
కొత్త రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే గతంలో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకం కింద దగ్గర్లోని పోస్టాఫీస్‌లో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 
 
ఈ అకౌంట్‌లో రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్‌ ఆర్‌డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ-మెచ్యూర్ క్లోజర్‌ చేయవచ్చు. 
 
అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. ఈ పథకంలో నెలకు రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే.. ఐదేళ్లలో మొత్తం రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments