Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణెం.. రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (16:19 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రిలీజ్ చేశారు. వాజ్‌పేయి జయంతి వేడుకలకు ఒక రోజు ముందే ఈ నాణేంను విడుదల చేయడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 'అటల్‌జీ ఇక మనతో లేరన్న విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడాయన' అని కొనియాడారు. 
 
కాగా, ఈ నాణేనికి మాజీ ప్రధాని వాజ్‍పేయి చిత్రంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. అలాగే, వాజ్‌పేయి చిత్రం కింద జనన మరణ సంవత్సరాలను కూడా చూడొచ్చు. మరోవైపు అశోక చక్రం, సత్యమేవ జయతే నినాదం, రూ.100 అంకెతో పాటు భారతదేశం పేరును హిందీ, ఇంగ్లీషులో ముద్రించారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments