Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 యేళ్ళ చరిత్రలో తొలిసారి... చేతులెత్తేసిన ప్రధాని మోడీ

దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల

Webdunia
మంగళవారం, 29 మే 2018 (15:15 IST)
దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల్ రూ.75.35కి చేరింది. అలాగే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.86కు చేరింది.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ధరల పెరుగుల నిత్యావసర వస్తు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇటు వాహనదారులు బెంబేలెత్తిపోతుంటే.. అటు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
15 రోజుల క్రితం ఉన్న ధరలతోపోల్చితే.. ఇప్పుడు 5 నుంచి 10 రూపాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు వినియోగదారులు. నాలుగు రోజుల క్రితం వరకు రూ.15 ఉన్న ఆలుగడ్డ.. ఇపుడు రూ.25కి చేరింది. అదేవిధంగా బెండకాయలు రూ.32, టమోటా రూ.20, పచ్చిమిర్చి రూ.50, దొండ రూ.20, బీట్ రూట్ రూ.17, వంకాయ రూ.20, క్యారెట్ రూ.25, క్యాలిఫ్లవర్ రూ.50, బీరకాయ రూ.50, ఫ్రెండ్ బీన్స్ రూ.90గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments