Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 యేళ్ళ చరిత్రలో తొలిసారి... చేతులెత్తేసిన ప్రధాని మోడీ

దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల

Webdunia
మంగళవారం, 29 మే 2018 (15:15 IST)
దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల్ రూ.75.35కి చేరింది. అలాగే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.86కు చేరింది.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ధరల పెరుగుల నిత్యావసర వస్తు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇటు వాహనదారులు బెంబేలెత్తిపోతుంటే.. అటు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
15 రోజుల క్రితం ఉన్న ధరలతోపోల్చితే.. ఇప్పుడు 5 నుంచి 10 రూపాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు వినియోగదారులు. నాలుగు రోజుల క్రితం వరకు రూ.15 ఉన్న ఆలుగడ్డ.. ఇపుడు రూ.25కి చేరింది. అదేవిధంగా బెండకాయలు రూ.32, టమోటా రూ.20, పచ్చిమిర్చి రూ.50, దొండ రూ.20, బీట్ రూట్ రూ.17, వంకాయ రూ.20, క్యారెట్ రూ.25, క్యాలిఫ్లవర్ రూ.50, బీరకాయ రూ.50, ఫ్రెండ్ బీన్స్ రూ.90గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments