Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. రెండేళ్ళ గరిష్ట స్థాయికి!

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:36 IST)
దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయ. ఈ పెరుగుదల రెండేళ్ళ గరష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోలు, డీజిల్‌పై 25 నుంచి 33 పైసల వరకు ధరలను పెంచుతున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. 
 
దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.83.71కి, డీజిల్ ధర రూ.73.87కు చేరుకున్నాయి. నవంబర్ నెలలో 20వ తేదీ నుంచి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 20తో పోలిస్తే, లీటరు పెట్రోలుపై రూ.3.65, డీజిల్ పై రూ.3.40 వంతున ధరలు పెరిగాయి. 
 
ఇకపోతే, ముంబై నగరంలో సోమవారం పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ.90.34కు చేరగా, కోల్‌కతాలో రూ.85.19కి, చెన్నైలో రూ.86.51కి చేరింది. ఇదేసమయంలో డీజిల్ ధర ముంబైలో రూ.80.51కి, కోల్‌కతాలో రూ.77.44కు, చెన్నైలో రూ.79.21కి చేరాయి. 
 
ఒపెక్ దేశాలన్నీ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడం, రష్యా కూడా అదే దారిలో నడుస్తూ ఉండటంతోనే క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments