Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (10:28 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల్లో 80 పైసలు గరిష్టంగా పెరిగిన ఇంధన ధరలు బుధవారం సెంచరీ కొట్టాయి. దేశ రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21కు చేరుకుంది. మొత్తంగా లీటరు పెట్రోల్‌పై రూ.4.80 వరకు ధర పెరిగింది. పెట్రోల్‌తో పాటు డీజిల్ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ రేటు రూ.90.77 నుంచి రూ.91.47 పెరిగింది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిల్లో ధరలు మండుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.113.61, లీటరు డీజిల్ ధర రూ.99.84కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై నెటిజన్లు చేస్తోన్న జోకులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
 
కోహ్లి కంటే ముందే పెట్రోల్ సెంచరీ కొట్టిందంటూ ఒక యూజర్ ట్వీట్ చేశాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం సామాన్యుని చెంపలు వాయిస్తుందంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇలా ఇంధన ధరలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments