Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చికెన్ కూర వండలేదని భర్త ఆత్మహత్య

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (10:15 IST)
కోడి కూర చేసేందుకు భార్య నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ ఆటో రిక్షా డ్రైవర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌లో ఎం. రతన్‌లాల్‌ (32) శనివారం సాయంత్రం పని ముగించుకుని వచ్చి సమీపంలోని చికెన్ షాపులో చికెన్ కొని కూర వండాలని భార్యకు చెప్పాడు.

 
అయితే కుమార్తెకు చికెన్ గున్యా సోకిందని, ఇంట్లో మాంసాహారం వండనని భార్య చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రతన్ లాల్ ఇంట్లో వున్న పురుగుల మందు విషాన్ని తాగాడు.

 
భర్త పురుగులు మందు తాగాడన్న విషయాన్ని తెలుసుకున్న భార్య తన ఇంటి పొరుగువారికి, బంధువులకు సమాచారం అందించింది. వారు రతన్ లాల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments