Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర.. మోడీ హయాంలో సరికొత్త రికార్డు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థా

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:49 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.87.39కి చేరింది. రూ.90 దాటడానికి మరెన్నో రోజులు పట్టదంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
అలాగే, ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధరలు రూ.80లను దాటేసింది. మధ్యప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ రూ.85.80కి చేరింది. ఢిల్లీలో రూ.79.99కి పెట్రోల్ ధరలు చేరుకోగా, డీజిల్ 72.07 అయింది. ఇదే తరహాలో డీజిల్ ధరలు సైతం చుక్కలనంటుతున్నాయి. 
 
ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.72.07కు చేరింది. గురువారం ఈ ధర రూ.71.55గా ఉంది. ముంబైలోనూ డీజిల్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మిగతా రాష్ట్రాల్లోనూ డీజిల్ ధర రూ.75-77 మధ్య ఊగిసలాడుతోంది. చెన్నైలో కూడా లీటరు పెట్రోల్ ధర రూ.82గా ఉంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments