Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు పెట్రోల్ మంట.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (10:09 IST)
వాహనదారులకు మరోసారి పెట్రో మంట తగిలింది. లీటర్ పెట్రోల్‌పై 80 పైసలు, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెంచుతూ దేశంలో ఉన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
వారం రోజుల్లో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో 4 సార్లు ధరలు పెరగగా.. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.20 వరకు పెరిగింది. 
 
కాగా తాజా ధర ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.71 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 98.30 కి చేరింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.56 కి చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 99.54కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments