Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం మళ్లీ పెరిగిన చమురు ధరలు..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:18 IST)
దేశంలో గత కొన్ని రోజులుగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నెలలో 16సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. శనివారం రోజున 25 పైసల మేర చమురు ధరలు పెరగడం విశేషం. ఢిల్లీలో పెట్రోల్ పైన 24 పైసలు పెరగ్గా, డీజీల్ పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 కి చేరగా, డీజీల్ రూ.81.47కి చేరింది. 
 
ముంబైలో రూ.97.57 కి చేరగా, డీజిల్ రూ.88.70 కి చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ 25 పైసలు పెరగ్గా, డీజీల్ పై 17 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 కాగా, డీజీల్ రూ.88.86 కి చేరింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. గత 58 రోజుల్లో 26 సార్లు చమురు ధరలు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments