Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం మళ్లీ పెరిగిన చమురు ధరలు..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:18 IST)
దేశంలో గత కొన్ని రోజులుగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నెలలో 16సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. శనివారం రోజున 25 పైసల మేర చమురు ధరలు పెరగడం విశేషం. ఢిల్లీలో పెట్రోల్ పైన 24 పైసలు పెరగ్గా, డీజీల్ పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 కి చేరగా, డీజీల్ రూ.81.47కి చేరింది. 
 
ముంబైలో రూ.97.57 కి చేరగా, డీజిల్ రూ.88.70 కి చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ 25 పైసలు పెరగ్గా, డీజీల్ పై 17 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 కాగా, డీజీల్ రూ.88.86 కి చేరింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. గత 58 రోజుల్లో 26 సార్లు చమురు ధరలు పెరిగాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments