Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం మళ్లీ పెరిగిన చమురు ధరలు..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:18 IST)
దేశంలో గత కొన్ని రోజులుగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నెలలో 16సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. శనివారం రోజున 25 పైసల మేర చమురు ధరలు పెరగడం విశేషం. ఢిల్లీలో పెట్రోల్ పైన 24 పైసలు పెరగ్గా, డీజీల్ పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 కి చేరగా, డీజీల్ రూ.81.47కి చేరింది. 
 
ముంబైలో రూ.97.57 కి చేరగా, డీజిల్ రూ.88.70 కి చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ 25 పైసలు పెరగ్గా, డీజీల్ పై 17 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 కాగా, డీజీల్ రూ.88.86 కి చేరింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. గత 58 రోజుల్లో 26 సార్లు చమురు ధరలు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments