అమ్మో... ముకేష్ అంబానీ వద్ద అంత డబ్బుందా?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:32 IST)
మన దేశంలో ప్రజల సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఖర్చు చేసే మొత్తానికంటే.. భారత నెంబర్ వన్ ధనికుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వద్ద అధికంగా నగదు వున్నట్లు ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సమావేశం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ఈ సమావేశంలో ఆక్స్‌ఫామ్ సమర్పించిన నివేదికలో అంబానీ ఆస్తులపై వివరాలున్నాయి. 
 
అమెరికాలో గత పదేళ్లలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. గత 2017-2018వ సంవత్సరం వరకు రెండు రోజులకు ఓసారి కొత్త కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడని ఆక్స్‌ఫామ్ తెలిపింది. కానీ చిన్నారుల మృతులు మాత్రం భారత్‌లో ఘోరంగా వుందని.. ఆఫ్రికా కంటే భారత్‌లో చిన్నారుల మృతుల సంఖ్య పెరిగిందని.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టడంలో సమానత్వం కనిపించలేదని.. ఇంకా భారత్‌లో కేంద్రం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకోసం వెచ్చించే నగదు కంటే.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వద్ద అత్యధికంగా నగదు వున్నట్లు ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments