Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో... ముకేష్ అంబానీ వద్ద అంత డబ్బుందా?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (12:32 IST)
మన దేశంలో ప్రజల సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఖర్చు చేసే మొత్తానికంటే.. భారత నెంబర్ వన్ ధనికుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వద్ద అధికంగా నగదు వున్నట్లు ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సమావేశం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ఈ సమావేశంలో ఆక్స్‌ఫామ్ సమర్పించిన నివేదికలో అంబానీ ఆస్తులపై వివరాలున్నాయి. 
 
అమెరికాలో గత పదేళ్లలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. గత 2017-2018వ సంవత్సరం వరకు రెండు రోజులకు ఓసారి కొత్త కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నాడని ఆక్స్‌ఫామ్ తెలిపింది. కానీ చిన్నారుల మృతులు మాత్రం భారత్‌లో ఘోరంగా వుందని.. ఆఫ్రికా కంటే భారత్‌లో చిన్నారుల మృతుల సంఖ్య పెరిగిందని.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టడంలో సమానత్వం కనిపించలేదని.. ఇంకా భారత్‌లో కేంద్రం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకోసం వెచ్చించే నగదు కంటే.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వద్ద అత్యధికంగా నగదు వున్నట్లు ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments