Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు రెట్టింపు.. మోటారోలా

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:34 IST)
మోటరోలా వచ్చే ఏడాది నుంచి భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దీనిపై మోటరోలా ఆసియా-పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలో భారతీయ సరుకులను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
ఉత్తర అమెరికా భారతదేశం నుండి మా ప్రాథమిక ఎగుమతి మార్కెట్ అని తెలిపారు. ప్రస్తుతం తాము 20-25 శాతం ఉత్తర అమెరికాకు ఎగుమతి చేస్తున్నాము. ఈ ఎగుమతి శాతాన్ని ప్రతి సంవత్సరం పెంచాలనుకుంటున్నామని చెప్పారు. 
 
వచ్చే ఏడాది 2024లో మా ఎగుమతులను రెట్టింపు చేయాలని సర్వం సిద్ధం చేస్తున్నట్లు మణి చెప్పుకొచ్చారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో, అక్టోబర్ వరకు సంస్థ 800,000 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఎగుమతి చేసింది. వచ్చే ఏడాదిని ఈ ఎగుమతిని రెట్టింపు చేస్తామని మణి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments