Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాక్.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (17:33 IST)
కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగబోతున్నాయి. కానీ కార్ల ధరలు ఎంత మేర పెరుగుతాయనే విషయం ఇంకా తెలియరాలేదు.  
 
చిప్ కొరత కారణంగా సెమీ కండక్టర్స్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కార్ల కంపెనీలపై ఒత్తిడి నెలకొంది. అందుకే కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. 
 
అంతేకాకుండా మరోవైపు స్టీల్, అల్యూమినియం వంటి పలు ముడిపదార్ధాల ధరలు కూడా పెరిగాయి. దీంతో కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. అందుకే మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి రేట్ల పెంపు అమలులోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments