Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాక్.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (17:33 IST)
కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగబోతున్నాయి. కానీ కార్ల ధరలు ఎంత మేర పెరుగుతాయనే విషయం ఇంకా తెలియరాలేదు.  
 
చిప్ కొరత కారణంగా సెమీ కండక్టర్స్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కార్ల కంపెనీలపై ఒత్తిడి నెలకొంది. అందుకే కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. 
 
అంతేకాకుండా మరోవైపు స్టీల్, అల్యూమినియం వంటి పలు ముడిపదార్ధాల ధరలు కూడా పెరిగాయి. దీంతో కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. అందుకే మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి రేట్ల పెంపు అమలులోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments