Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడు.. ఓ వైపు.. సిలిండర్‌పై రూ.25 పెంపు.. తలపట్టుకున్న సామాన్యుడు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:54 IST)
సామాన్య ప్రజలకు ఇప్పుడే పెట్రోల్  బాదుడు తప్పలేదు. మరోవైపు సిలిండర్ రేట్లతో షాక్‌ తప్పలేదు. పెరిగన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంటే.. చమురు కంపెనీలు ఒక్కసారిగా వంట గ్యాస్ ధరలు పెంచేశాయి. 
 
గ్యాస్‌ సిలిండర్‌పై 25 రూపాయలు పెంచగా.. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 794 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో 846 రూపాయలకు చేరుకుంది. ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్​ ధరలు పెరిగాయి.
 
ఫిబ్రవరి 4న 25 రూపాయలు..15న మరో 50 రూపాయలు పెంచిన చమురు కంపెనీలు ఇప్పుడు మరో 25 రూపాయలు పెంచడంతో ఈ ఒక్క నెలలోనే 100 రూపాయలు పెంచినట్లయింది. పెరిగిన ధరలతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. ఒకప్పుడు 600 రూపాయలు ఉన్న సిలిండర్‌ ధర ఇప్పుడు 850 రూపాయలకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments