Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ వంట గ్యాస్ బాదుడు... మళ్లీ కట్టెల పొయ్యిలు తప్పదా?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (10:06 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలతో పాటు.. వంట గ్యాస్ ధర కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇపుడు వంట గ్యాస్ ధర కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోమారు వంట గ్యాస్ ధర పెరిగింది. 
 
14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments