Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వింటాల్ రూ.23,100-ఎర్రబంగారానికి డిమాండ్.. రైతన్నల హర్షం

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (12:22 IST)
కర్నూలు జిల్లాలో ఎర్రబంగారానికి డిమాండ్ పెరుగుతుంది. నంద్యాల జిల్లా మిర్చి మార్కెట్ యార్డుల్లో ఎండుమిర్చి క్వింటాల్ రూ.23,100 దాక పలుకుతుంది. మిర్చి ధరలు రైతులకు గిట్టుబాటు ధర పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
రైతులు పండిన మిర్చి పంటను గుంటూరుకు తీసుకువెళ్తే కొన్ని కొన్ని సమయాల్లోసరైన గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండిన పంటనంత అక్కడే వదిలేసి వచ్చిన పరిస్థితి లేకపోలేదు. 
 
అయితే నంద్యాల పట్టణంలో మిర్చి యార్డు ఏర్పాటు చేయడంతో రైతులంతా ప్రస్తుతం మిర్చి సాగుపై మక్కువ చూపడం విశేషం. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా45వేల హెక్టార్లలో మిర్చి పంట సాగవుతుండగా ప్రతి ఏటా 2లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments