Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వింటాల్ రూ.23,100-ఎర్రబంగారానికి డిమాండ్.. రైతన్నల హర్షం

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (12:22 IST)
కర్నూలు జిల్లాలో ఎర్రబంగారానికి డిమాండ్ పెరుగుతుంది. నంద్యాల జిల్లా మిర్చి మార్కెట్ యార్డుల్లో ఎండుమిర్చి క్వింటాల్ రూ.23,100 దాక పలుకుతుంది. మిర్చి ధరలు రైతులకు గిట్టుబాటు ధర పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
రైతులు పండిన మిర్చి పంటను గుంటూరుకు తీసుకువెళ్తే కొన్ని కొన్ని సమయాల్లోసరైన గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండిన పంటనంత అక్కడే వదిలేసి వచ్చిన పరిస్థితి లేకపోలేదు. 
 
అయితే నంద్యాల పట్టణంలో మిర్చి యార్డు ఏర్పాటు చేయడంతో రైతులంతా ప్రస్తుతం మిర్చి సాగుపై మక్కువ చూపడం విశేషం. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా45వేల హెక్టార్లలో మిర్చి పంట సాగవుతుండగా ప్రతి ఏటా 2లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments